తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఆరేళ్లు గడుస్తున్నా.. ఆనాడు పార్లమెంటులో ఏపీ విభజన చట్టం ఆమోదం పొందిన తీరును దేశప్రజలెవరూ మర్చిపోలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం తరఫున గురువారం సమాధానమిచ్చిన ఆయన.. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని తీవ్రంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GWweYS
తెలంగాణ ఏర్పాటుపై మోదీ అనూహ్య వ్యాఖ్యలు.. ఆరోజు పార్లమెంటులో జరిగింది ఎవరూ మర్చిపోలేరన్న ప్రధాని
Related Posts:
కశ్మీర్ ఎజెండా ముందే లీకైందా..? సోషల్ మీడియాలో సీక్రెట్ డాక్యుమెంట్స్..?అత్యంత సున్నితమైన అంశాలను ప్రభుత్వాలు డీల్ చేసే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. ఏదైనా బిల్లును రూపొందించాలన్నా దానికి సంబంధించి గ్రౌండ్ జీరో నుంచి… Read More
ఎయిరిండియా విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదంన్యూఢిల్లీ: ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ముప్పూ వాటిల్ల… Read More
ఆర్టికల్ 370 రద్దు.. కాశ్మీర్ విభజనకు కారణం ఆయనేనా?ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దైంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడదీసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్ప… Read More
ఆరోగ్య శ్రీ సేవలు బంద్..! బకాయిలు చెల్లిస్తేనే వైద్యం అంటున్న హాస్పటల్ యాజమాన్యాలు..!!హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్య శ్రీ పథకం పట్ల నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు తడిసి మోపెడవడంతో ఆ… Read More
నీ బట్టలు విప్పేస్తా.. కారు దిగిపో యూవతికి క్యాబ్ డ్రైవర్ బెదిరింపు..!!బెంగళూరు : క్యాబుల్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయని .. కస్టమర్ కేర్ సపోర్ట్కి కూడా ఫిర్యాదు చేయొచ్చు అని చెప్తారు. కానీ వాస్తవం మాత్రం విభిన్నం కొందరు … Read More
0 comments:
Post a Comment