Wednesday, April 22, 2020

ఇప్పుడు జాగ్రత్తపడకపోతే ఆకలి చావులు తప్పవు: ఐక్యరాజ్యసమితి వార్నింగ్

ఐక్యరాజ్యసమితి: కరోనావైరస్ ప్రపంచదేశాలను కబళిస్తున్న నేపథ్యంలో ఆహార భద్రత లేకుండా ఉన్న వారి సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తెలిపింది. ఈ సారి ఈ సంఖ్య రెట్టింపై 265 మిలియన్‌కు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక కరోనా వైరస్‌తో కుదేలైన పర్యాటక రంగం తద్వారా రెవిన్యూ కోల్పోవడం,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vu7PSv

Related Posts:

0 comments:

Post a Comment