Sunday, April 5, 2020

ఎయిడ్స్ అచ్చింది.. ఇళ్లల్లోకెళ్లి ఎళ్లకున్రి అంటున్రు: హరీష్‌రావుకు ఝలక్ ఇచ్చిన దుబ్బాక వాసి

సిద్ధిపేట్: తెలంగాణలో విస్తరిస్తోన్న కరోనా వైరస్..గ్రామస్థాయిలో ప్రజలను ఎంతగా భయాందోళనలకు గురి చేస్తోందనే విషయాన్ని వెల్లడించే ఉదంతం ఇది. దాని పేరు తెలియకపోయినా.. గడప దాటడానికి గ్రామీణులు జంకుతున్నారు. కరోనా వైరస్‌ను ఎయిడ్స్‌గా భావిస్తున్నారు. ఎయిడ్స్ వ్యాప్తి చెందిందని, అందర్నీ చంపేస్తోందని భావిస్తున్నారు. అందుకే బయట ఎవరూ తిరగట్లేదని, ఇళ్ల వద్దే ఉంటున్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XapgbW

Related Posts:

0 comments:

Post a Comment