అయోధ్య భూ వివాదంపై సుప్రిం కోర్టులో వాదనలు ముగిసిన అనంతరం ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు జడలు విప్పుతున్నారు. సుప్రింలో వాదనలు ముగిసిన తర్వాత ఇప్పటికే పలువురు ఆధ్యాత్మిక గురువులు, మరియు బీజేపీ నేతలు రాంమందిర నిర్మాణం ఖచ్చితంగా జరిపి తీరుతామని ముందుగానే హింట్ ఇచ్చారు. కాగా సుప్రిం తీర్పుపై ప్రభావం చూపే విధంగా దీంతో పలువురు బీజేపీ నేతలు ఆయోధ్య వివాదంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J6qw89
అయోధ్య తీర్పు వస్తుంది... కత్తులు కొని సిద్దంగా ఉండండి.. బీజేపీ నేత
Related Posts:
జనసేనలో చేరేలా ఆయనను ఒప్పించా, రాక కోసం వేచి చూస్తున్నా: పవన్ కళ్యాణ్అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో పోటీ కోసం సిద్ధమవుతున్నారు. తమ … Read More
కనీస వేతనం నేరుగా పేదల అకౌంట్లోకే: ఎన్నికల వేళ రాహుల్ సరికొత్త వ్యూహం2019లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు కనీస వేతనం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. పేదవారికి నేరుగా త… Read More
ఎన్నికలు అంటే అందాలపోటీలు కాదు: ప్రియాంక గాంధీపై సుశీల్ మోడీపాట్నా: ఎన్నికలు అంటే అందాల పోటీలు కాదని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీని ఉద్దేశిం… Read More
గోవుల అక్రమ రవాణా..! లారీని ఛేస్ చేసి పట్టుకున్న ఎమ్మెల్యే రాజా సింగ్..!!(వీడియో)హైదరాబాద్ : గోవుల అక్రమ రవాణాపై మెరుపు దాడి చేసాడు ఓ ఎమ్మెల్యే. అక్రమంగా తరలిస్తున్న దాదాపు 200 గోవులను రక్షించి ఠాణాకు తరలించారు. ఇదంతా ఎక్… Read More
దగ్గుబాటి కుటుంబం వద్దు.. ఇదేం పద్ధతి: జగన్కు సొంత పార్టీ నేతల షాక్పర్చూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, పర్చూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరిల తనయుడు దగ్గుబాటి హితేష్ చెం… Read More
0 comments:
Post a Comment