న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి తన తెంపరితనాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్ లోని భారత రాయబార కార్యాలయం డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ అహ్లువాలియాకు సమన్లను జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంపై విచ్చలవిడిగా ఏర్పాటైన ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు, శిబిరాలను భారత జవాన్లు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. గౌరవ్ అహ్లువాలియాకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BvTfyY
పాకిస్తాన్ తెంపరితనం: ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే.. డిప్యూటీ హైకమిషనర్ కు సమన్లు
Related Posts:
ఏపీలో మరో 48 గంటల్లో భారీ వర్షాలు: ఉరుములు, మెరుపులతో వానలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి బార్మర్, భిల్వారా, ధో… Read More
తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంక్: ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు, ఐదేళ్లపాటు నిల్వకు అవకాశంహైదరాబాద్: తెలుగు రాస్ట్రాల్లో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ ఉస్మానియా ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటైన ఈ తొలి స్… Read More
కేంద్రం హెచ్చరికలతో తగ్గిన ట్విట్టర్: తప్పుగా చూపిన భారత పటం తొలగింపున్యూఢిల్లీ: భారత భూభాగాలను తప్పుగా చూపుతూ వక్రబుద్ధిని ప్రదర్శించిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో దిగివచ్చింది.… Read More
13 ఏళ్ల బాలుడికి కరోనా వ్యాక్సిన్ వేశారా?: మెసేజ్ రావడంతో తండ్రి షాక్భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ 13 ఏళ్ల బాలుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ మేరకు అతడి తండ్రి ఫోన్కు ఓ సందేశం వచ్చింది. దీంతో ఆ తండ్రి షాకయ్య… Read More
సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు డయానా అవార్డు: తండ్రిగా గర్వంగా ఉందంటూ కేటీఆర్హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు అరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న వార… Read More
0 comments:
Post a Comment