Wednesday, April 29, 2020

లాక్ డౌన్ పొడగింపా.. ఎగ్జిట్ స్ట్రాటజీనా.. దీదీ నిర్ణయం దేనికి సంకేతం..

భారత్‌లో లాక్ డౌన్ 2.0 గడువు ముగింపు దశకు చేరుకుంటోంది. దీంతో సహజంగానే దీన్ని ఇంకా పొడగిస్తారా.. లేక ఎత్తేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా అక్కడి ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని సడలింపులు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోనూ ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ygz84t

Related Posts:

0 comments:

Post a Comment