Monday, July 27, 2020

విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం... కంటైనర్ యార్డులో ఎగసిపడ్డ మంటలు...

విశాఖపట్నంలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని గేట్ వే యార్డులో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంటైనర్‌లను తరలించే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కంటైనర్లలో రసాయన పదార్థాలు ఉండటంతో.. ఆ మంటలు అంటుకుని దట్టమైన పొగలు వ్యాప్తి చెందినట్లు సమాచారం. కెమికల్ గ్యాస్ వాసన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dc6lFK

Related Posts:

0 comments:

Post a Comment