విశాఖపట్నంలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీపంలోని గేట్ వే యార్డులో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంటైనర్లను తరలించే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కంటైనర్లలో రసాయన పదార్థాలు ఉండటంతో.. ఆ మంటలు అంటుకుని దట్టమైన పొగలు వ్యాప్తి చెందినట్లు సమాచారం. కెమికల్ గ్యాస్ వాసన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dc6lFK
Monday, July 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment