Wednesday, April 29, 2020

కరోనా: సామాజిక దూరాన్ని మరిచిన వైద్య మంత్రి, విమర్శలు

బెంగళూరు: కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి బీ శ్రీరాములు కరోనావైరస్ నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చెప్పారు. అయితే, కరోనా నివారణలో అత్యంత కీలకమైన సామాజిక దూరాన్ని మాత్రం ఆయనే పాటించకపోవడం గమనార్హం. చిత్రదుర్గా ప్రాంతంలో మంత్రి శ్రీరాములు రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. రేషన్ సప్లై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7f2Hi

0 comments:

Post a Comment