బెంగళూరు: కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి బీ శ్రీరాములు కరోనావైరస్ నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చెప్పారు. అయితే, కరోనా నివారణలో అత్యంత కీలకమైన సామాజిక దూరాన్ని మాత్రం ఆయనే పాటించకపోవడం గమనార్హం. చిత్రదుర్గా ప్రాంతంలో మంత్రి శ్రీరాములు రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. రేషన్ సప్లై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7f2Hi
కరోనా: సామాజిక దూరాన్ని మరిచిన వైద్య మంత్రి, విమర్శలు
Related Posts:
సుబ్బారెడ్డి..మేకపాటి కి నో ఛాన్స్ : మాగుంట..ఆదాల కు ఎంపి సీట్లు : కిల్లి కృపారాణికి దక్కని సీటు.వైసిపి ఎపి అభ్యర్ధులను ప్రకటించింది. అందులో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీలుగా ఉంటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్… Read More
ప్రచారం చేసుకోండి: వారికి టిక్కెట్ ఖరారు చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి మీద ఎవరిని పోటీ చేయిద్దాం!హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు గాను ఐదుగురు ఎంపీలకు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చ జెండా ఊపారు. వినోద్ కుమార్, నగేష్… Read More
ట్రాఫిక్లో చిక్కుకొని పీఆర్పీ నుంచి నామినేషన్ వేయలేకపోయిన వ్యక్తికి జనసేన మల్కాజిగిరి టిక్కెట్హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు మరో ఇరవై మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్ అధి… Read More
గులాబీ సీజనల్ ఆఫర్..! క్లియరెన్స్ సేల్ దిశగా తెలంగాణ కాంగ్రెస్...!!తెలంగాణలో తెలుగుదేశం కథ దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక మిగిలిన మరో రాజకీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి కూడా దాదాపు అదే బాటలో పయనిస్తోంది. వ… Read More
సిద్దరామయ్యకే దిక్కులేదు, ఇక రాహుల్ గాంధీకి ఆహ్వానమా, దోందూ దోందే ఓడిపోతారు: బీజేపీ!బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని, భారీ మెజారిటీతో గెలిపిస్తామని మాజీ ముఖ్యమంత్… Read More
0 comments:
Post a Comment