కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న ప్రతిష్టంభనలకు యూజీసీ గ్రాంట్స్ కమిషన్ తెరదించింది. లాక్ డౌన్ కారణంగా ఎదురైన సవాళ్లన్నింటికీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకొచ్చింది. పరీక్షల నిర్వహణ మొదలు కొత్త అకడమిక్ ఇయర్పై స్పష్టతనిచ్చింది. దీంతో విద్యార్థులు,కాలేజీ యాజమాన్యాల్లో నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SfCCR2
UGC guidelines : అడ్మిషన్లు,అకడమిక్ ఇయర్,పరీక్షలపై యూజీసీ గైడ్ లైన్స్ ఇవే..
Related Posts:
హమ్మయ్యా:మండలికి ఉద్దవ్ థాకరే, మరో 8 మంది కూడా.. సీఎం సీటు సేఫ్..మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎగువసభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర శాసనమండలో ఖాళీగా… Read More
రేషన్ కార్డు దారులకు కేంద్రం ఊరట- వన్ నేషన్-వన్ రేషన్ తో దేశంలో ఎక్కడైనా తీసుకునే వీలు..దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రేషన్ కార్డు దారులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి దేశంలో ఎక్కడైనా తమ రేషన్… Read More
Coronavirus: ఒక్క రాష్ట్రంలో 1, 000 మంది పోలీసులకు కరోనా పాజిటివ్, డ్యూటీ చెయ్యంటే ?ముంబై: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడంలో భాగంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు పగలు, రాత్రి అని తేడా లేకుండా ప… Read More
పోతిరెడ్డిపాడును జగన్ కు అప్పగించిన కేసీఆర్ .. దక్షిణ తెలంగాణా ఎడారి : వీహెచ్ ఫైర్ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం రెండు రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలకు ప్రభుతాలను విమర్శించే ఆయుధంగా మారింది . ఏపీ ప్రభుత్వం జారీ చేసిన… Read More
గత ఇరవై ఏళ్లలో ఐదు ప్రాణాంతాక వైరస్ లను వదిలింది..!చైనా పై తీవ్రస్తాయిలో మండిపడ్డ ట్రంప్..!వాషింగ్టన్/హైదరాబాద్ : చైనా దేశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి డోస్ పెంచి కనికరంలేని పచ్చి ఆరోపణలు చేసారు అగ్రర… Read More
0 comments:
Post a Comment