కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న ప్రతిష్టంభనలకు యూజీసీ గ్రాంట్స్ కమిషన్ తెరదించింది. లాక్ డౌన్ కారణంగా ఎదురైన సవాళ్లన్నింటికీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకొచ్చింది. పరీక్షల నిర్వహణ మొదలు కొత్త అకడమిక్ ఇయర్పై స్పష్టతనిచ్చింది. దీంతో విద్యార్థులు,కాలేజీ యాజమాన్యాల్లో నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SfCCR2
Wednesday, April 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment