Sunday, September 15, 2019

పొమ్మన్నా.. పొగబెట్టినా!: అధికారిక బంగ్లాలను ఖాళీ చేయని 82 మాజీ ఎంపీలు!

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన, పదవీకాలం ముగిసిన కొందరు మాజీ ఎంపీలు.. తమ అధికారిక బంగ్లాలను మాత్రం ఖాళీ చేయకపోవడం లేదు. ఎన్నికల్లో గెలిచిన కొత్త ఎంపీలకు నివాస సదుపాయాలు కల్పించాల్సిన నేపథ్యంలో ఖాళీ చేయాలని లోక్‌సభ ప్యానెల్ సూచించినప్పటికీ.. వారి ఆదేశాలను భేఖాతరు చేస్తుండటం గమనార్హం. ఇలా సుమారు 82మంది మాజీ ఎంపీలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34KI1Er

Related Posts:

0 comments:

Post a Comment