Wednesday, April 8, 2020

జేసీ దివాకర్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి, భేటీపై చర్చ

అనంతపురం: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కలిశారు. ఆయన వెంట టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఉండటం గమనార్హం. వీరిద్దరూ కలిసి అనంతపురం తాడిపత్రికి వెళ్లారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39WMSng

Related Posts:

0 comments:

Post a Comment