గత రెండు మూడు రోజులుగా కశ్మీర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి.భద్రతా దళాలకు మరియు తీవ్రవాదులకు మధ్య బీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పుల్వామా జిల్లాలోని రాజ్పుర ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఇద్దరు తీవ్రవాదులు భద్రత దళాలకు చిక్కినట్టుగా సమాచారం. ఇక పీఓకేలో విదేశీ జర్నలిస్టు ప్రతినిధులు పర్యటిస్తున్న నేపథ్యంలోనే కాల్పుల విరమణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BA0m9K
పుల్వామాలో మరోసారి కాల్పులు
Related Posts:
ఇది భారత్కు ఓ గొప్ప విజయం..! అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించిన సుష్మా..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసులో జాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అంతర్జాత… Read More
నవగ్రహాల పూజపై ఉన్న శ్రద్ధ.. రైళ్లపై లేదుగా.. అధికారుల తీరుపై జనాగ్రహం..!ముంబై : సెంట్రల్ రైల్వే అధికారుల నవగ్రహ పూజలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాధికారులై ఉండి పూజలు చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైళ్ల ర… Read More
ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు.. ఇకపై తెలుగులో కూడా..!ఢిల్లీ : సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ముఖ్యమైన తీర్పులు ఇకనుంచి తెలుగులో కూడా చదువుకోవచ్చు. ఆ మేరకు ఇప్పటిదాకా సుప్రీంకోర్టు వెల్లడించిన వంద అతి … Read More
పార్టీ మార్పు ప్రచారం గోబెల్స్ కుట్ర.. టీఆర్ఎస్ను వీడబోమన్న జూపల్లిహైదరాబాద్ : కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీని వీడబోనన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంద… Read More
గన్నులు చూపిస్తూ డాన్సులు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు షాక్..! ఆరేళ్లపాటు పార్టీ నుంచి నిషేదం..!!ఉత్తరాఖండ్/హైదరాబాద్ : వివాదాలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్కు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ప్రణవ్ సింగ్ చాంపియన్ను ఆ… Read More
0 comments:
Post a Comment