ఏపీలో ఇప్పటివరకూ గుర్తించిన కరోనా వైరస్ బాధితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ తుది దశకు చేరుకుంటోంది. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ఢిల్లీ మర్కజ్ బాధితులు కూడా ఉన్నారు. వీరి నుంచి వైరస్ సోకిన ప్రాథమిక కాంటాక్టులకు పరీక్షల నిర్వహణ ఇప్పుడు కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి కోవిడ్ 19 ర్యాపిడ్ కిట్లు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UTsdMx
Wednesday, April 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment