హైదరాబాద్: ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో తెలుగు రాష్ట్రాలపాటు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీకి వెళ్లి వచ్చినవారికి కరోనా లక్షణాలున్నప్పటికీ పలువురు తమ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39DLCoR
కరోనా ప్రబలుతున్నా.. ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యం: ఢిల్లీ వెళ్లి వచ్చి విధులకు, కేసు నమోదు
Related Posts:
పంజ్షీర్పై మెరుపుదాడికి తాలిబన్లు సన్నద్ధం: ఇంటర్నెట్ బంద్..ఫోన్ కాల్స్ కట్కాబుల్: సుమారు రెండు దశాబ్దాల పాటు అమెరికా, నాటో బలగాల చేతుల్లో ఒకింత సురక్షితంగా ఉంటూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లిన తరువాత.. పల… Read More
సీఎం జగన్ - చిరంజీవి టీం భేటీ ముహూర్తం ఫిక్స్ - బాలయ్య వస్తారా : అజెండా ఇదే..!!ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి టీం భేటీ ముహూర్తం ఫిక్స్ అయింది. కొద్ది రోజులగా ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ సమస్యల పైన చర్చించాలని టాలీవు… Read More
చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ : అనుమానాస్పదంగా విశాఖ ఏజెన్సీలో ; అరెస్ట్ చేసిన చింతపల్లి పోలీసులుదెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో … Read More
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు అక్కడికక్కడే మృతి... ఆటో గేదె కళేబరాన్ని ఢీకొని బోల్తా...ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు-కర్నూలు రహదారిపై ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గ… Read More
ఎట్టకేలకు ఆ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్... కానీ సర్కార్ ఆస్పత్రులకే పరిమితం...తెలంగాణలో కరోనా చికిత్సను ఎట్టకేలకు ఆరోగ్యశ్రీలో చేర్చింది ప్రభుత్వం. అయితే తొలి దశలో దీన్ని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేసింది. రెండో దశలో ప్రైవేట్… Read More
0 comments:
Post a Comment