Saturday, April 4, 2020

కరోనా ప్రబలుతున్నా.. ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యం: ఢిల్లీ వెళ్లి వచ్చి విధులకు, కేసు నమోదు

హైదరాబాద్: ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో తెలుగు రాష్ట్రాలపాటు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీకి వెళ్లి వచ్చినవారికి కరోనా లక్షణాలున్నప్పటికీ పలువురు తమ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39DLCoR

Related Posts:

0 comments:

Post a Comment