ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. అసలే రెవెన్యూ లోటుతో సతమతం అవుతున్న రాష్ట్రానికి కరోనా వైరస్ శనిలా దాపురించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం నానాటికీ తగ్గిపోతోంది. దీంతో ఈ నెల జీతాలు, పింఛన్లపై ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cxc19L
తెలంగాణ బాటలోనే ఏపీ - ఈసారి ఉద్యోగుల జీతాల్లో కోత తప్పదా ?
Related Posts:
కోడెలపై 23 కేసులు...! ప్రభుత్వ కక్ష తోనే ఆయన ఆత్మహత్య : యనమలవైసిపీ ప్రభుత్వం చేపట్టిన కక్ష సాధింపు చర్యలతోనే కోడెల చనిపోయారని ఎమ్మెల్సీ యనమల రామక్రిష్ణుడు ఆరోపించారు. కోడెలతొ ఆయన కుటుంభంపై మొత్తం 23 కేసులు పెట్… Read More
సౌదీపై డ్రోన్ల దాడి ఎఫెక్ట్: మనదేశంలో భారీగా పెరగనున్న పెట్రో ధరలు, ఎంతంటే..?న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒకేసారి భారీగా పెరగనున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాల కారణంగా మనదేశంలో పెట్రోల్ లీటర్పై రూ.5-7 ప… Read More
పల్నాటి పులి కోడెల, భయం అంటే ఏంటో తెలియదు, మృతిని జీర్ణించుకోలేమన్న చంద్రబాబుహైదరాబాద్ : నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల శ… Read More
అనుమానస్పద మృతిగా కోడెల కేసు.. పోస్టుమార్టం వచ్చాక క్లారిటీ : హైదరాబాద్ సీపీహైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మృతిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో కోడెల మరణంపై హైదర… Read More
రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకే: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్, బాలకృష్ణ స్పందనహైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల రాజకీయ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జనసేన పా… Read More
0 comments:
Post a Comment