Monday, September 16, 2019

అనుమానస్పద మృతిగా కోడెల కేసు.. పోస్టుమార్టం వచ్చాక క్లారిటీ : హైదరాబాద్ సీపీ

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మృతిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో కోడెల మరణంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మృతిపై పోలీస్ శాఖ ఏం చేయబోతుందనే దానిపై వివరణ ఇచ్చారు. పోస్టుమార్టం తర్వాత ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34QHmkC

Related Posts:

0 comments:

Post a Comment