Monday, April 20, 2020

కరోనా : బెంగళూరులోని ఆ కాలనీలో రచ్చ రచ్చ.. సహించేది లేదని సీఎం వార్నింగ్..

కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొద్దిమందిలో మాత్రం ఇంకా మార్పు రావట్లేదు. వైద్య పరీక్షలకు సహకరించాలని ప్రభుత్వం మొత్తుకుంటున్నా.. అదేదో తమకు విధించిన శిక్షగా భావిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని పాదారయణపురలో ఆశా వర్కర్లు,హెల్త్ కేర్ సిబ్బంది కరోనా టెస్టుల కోసం వెళ్లిన వేళ.. స్థానికులు రచ్చ రచ్చ చేశారు. ఆ ప్రాంతంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cz8gko

Related Posts:

0 comments:

Post a Comment