కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొద్దిమందిలో మాత్రం ఇంకా మార్పు రావట్లేదు. వైద్య పరీక్షలకు సహకరించాలని ప్రభుత్వం మొత్తుకుంటున్నా.. అదేదో తమకు విధించిన శిక్షగా భావిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని పాదారయణపురలో ఆశా వర్కర్లు,హెల్త్ కేర్ సిబ్బంది కరోనా టెస్టుల కోసం వెళ్లిన వేళ.. స్థానికులు రచ్చ రచ్చ చేశారు. ఆ ప్రాంతంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cz8gko
కరోనా : బెంగళూరులోని ఆ కాలనీలో రచ్చ రచ్చ.. సహించేది లేదని సీఎం వార్నింగ్..
Related Posts:
ఆ ట్వీటు .. హాట్ కేకు : మిషన్ శక్తి ప్రకటన ట్వీట్కు బోలెడు లైకులుఢిల్లీ : సోషల్ మీడియా .. క్షణంలో నెటిజన్లను చేరే సామాజిక మాధ్యమం. దీంతోనే అన్నివర్గాల వారికి చేరువయ్యారు ప్రధాని మోదీ. 2014 ఎన్నికల్లో గెలిచేందుకు కూడ… Read More
కాంగ్రెస్ ఖాళీ అవుతోందా..? టీఆర్ఎస్ పార్టీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. ఇప్పటికే హస్తం పార్టీకి హ్యాండిచ్చి చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేశారు. తాజాగా మరో ఎమ్మెల్యే క… Read More
పార్టీ ఆదేశాల మేరకే పోటీ..దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలు ఇవే: ప్రియాంకా గాంధీఅయోధ్య: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఎన్నికల బరిలో దిగడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేసేం… Read More
సొంత గూటికి జితేందర్ రెడ్డి..మహబూబ్ నగర్లో దశ తిరిగేనా..?పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకుంటారని గత కొద్దిరోజులుగా ప… Read More
నాకు బాంబులు వేయడం తెలుసు..ప్రాణాలు తీస్తా: జర్నలిస్టుపై బాలయ్య విసుర్లుహిందూపూర్: ఆయన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, గౌతమీపుత్ర శాతకర్ణి. తొడ కొడితే సుమోలు గాల్లోకి లేస్తాయి... ఈల వేస్తే వచ్చే రైలు ఆగిపోతుంది. ఇదంతా రీల్ … Read More
0 comments:
Post a Comment