జెనీవా: ప్రపంచవ్యాప్తంగా లక్షా 60 వేలమందిపై ప్రజలను పొట్టనబెట్టుకున్న మహమ్మారి కరోనా వైరస్. చైనాలో తొలిసారిగా బయటపడిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. కొమ్ములు తిరిగిన దేశాలు, దేశాధినేతలను గడగడలాడిస్తోంది. భయాందోళనల్లోకి నెట్టేసింది. రోజురోజుకూ, ఆ మాట కొస్తే.. గంటగంటకూ వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. లక్షలాది మంది శరీరంలో తిష్ట వేసుక్కూర్చుంది. కనిపించకుండా కొరికి తినేస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KtN4Al
కరోనా వ్యాక్సిన్పై బెట్టింగులొద్దు:ఇది జగమొండి:డ్రగ్స్ను కనుగొంటామనే గ్యారంటీ లేదు:డబ్ల్యూహెచ్ఓ
Related Posts:
పుల్వామా దాడిలో ఎలక్ట్రీషియనే సూత్రధారన్న ఎన్ ఐ ఏశ్రీనగర్ : పుల్వామా ఉగ్ర దాడి విచారణలో కొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ను ఢీ కొని ఆదిల్ అహ్మద్ మృతిచెందగా .. దాడి చేసింది మేమే నన… Read More
అలీకి జగన్ ఇచ్చిన హమీ ఇదే : టిడిపి..జనసేనలో ఎందుకు చేరలేదంటే : ఇక ప్రచారంలోకి..!సినీ నటుడు అలీ వైసిపి లో చేరారు. కొంత కాలంగా ఆయన ఏ పార్టీలో చేరుతారనే దాని పై సస్పెన్స్ కొనసాగింది. ఆలీ కి టిడిపి నుండి టిక్కెట్ ఖరారైందని ప్ర… Read More
ఎండి పోయిన మంజీరా, సింగూరు జలాశయాలు..! జంటనగరాల్లో తాగునీటికి కటకట..!!హైదరాబాద్: ఎండాకాలం ఎండల మంట తో పాటు త్రాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగర ప్రజల గొంతు తడిపే సింగూరు జలా… Read More
మహిళలకు 33 శాతం సీట్లు ... నవీన్ పట్నాయక్ నిర్ణయాన్ని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనుసరిస్తుందా ?కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో కీలక భాగస్వామిగా టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్న , నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఒడిశా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సాధ… Read More
సుమలత ఎంత దిగజారారో చూడండి: సీఎం సోదరుడి తీవ్రవ్యాఖ్య, సారీ చెప్పిన కుమారస్వామిబెంగళూరు: ప్రముఖ నటి, దివంగత కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి సుమలతపై కర్ణాటక మంత్రి రేవణ్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుమలత రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూ… Read More
0 comments:
Post a Comment