Sunday, April 19, 2020

కరోనా వ్యాక్సిన్‌పై బెట్టింగులొద్దు:ఇది జగమొండి:డ్రగ్స్‌ను కనుగొంటామనే గ్యారంటీ లేదు:డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా లక్షా 60 వేలమందిపై ప్రజలను పొట్టనబెట్టుకున్న మహమ్మారి కరోనా వైరస్. చైనాలో తొలిసారిగా బయటపడిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. కొమ్ములు తిరిగిన దేశాలు, దేశాధినేతలను గడగడలాడిస్తోంది. భయాందోళనల్లోకి నెట్టేసింది. రోజురోజుకూ, ఆ మాట కొస్తే.. గంటగంటకూ వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. లక్షలాది మంది శరీరంలో తిష్ట వేసుక్కూర్చుంది. కనిపించకుండా కొరికి తినేస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KtN4Al

Related Posts:

0 comments:

Post a Comment