తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ రెండూ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1003కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 332 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 25
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VIj4af
తెలంగాణకు బిగ్ రిలీఫ్.. కొత్తగా కేవలం రెండే పాజిటివ్ కేసులు...
Related Posts:
కమలా హ్యారిస్కు స్టాలిన్ లేఖ... ద్రవిడ ఉద్యమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిన గెలుపంటూ...అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ గెలుపుతో తమిళ జనం సంబరాలు జరుపుకుంటున్నారు. తమిళ మూలాలున్న కమలా అమెరికాలో అత్యున్నత పదవిని చేపట్టడంపై సంతోషం వ్… Read More
Bihar Assembly Elections 2020 Results:బీహారీలు ఎవరికి పట్టం కట్టనున్నారు..?పాట్నా: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7తో ముగిశాయి. ఇక అదే రోజున ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ సారి … Read More
ఏపీలో మరింత మెరుగ్గా ఆరోగ్యశ్రీ- రాష్ట్రవ్యాప్తంగా 2434కు పెరిగిన వైద్య చికిత్సలుఆరోగ్యశ్రీ పథకంలో 2434 వైద్య ప్రక్రియలను రాష్ట్రంలో మిగిలిన ఆరు జిల్లాలకు విస్తరించారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.… Read More
తుపాకులు పట్టుకోవడం తప్ప యువతకు మరో మార్గం లేదు: మెహబూబా ముఫ్తీ వివాదాస్పదంశ్రీనగర్: పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధినేత్రి, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడు… Read More
Arnab Goswami: సుప్రీం కోర్టును ఆశ్రయించిన రిపబ్లిక్ టీవీ చీఫ్, ఆత్మహత్యలతో నాకు సంబంధం లేదు!ముంబాయి/ న్యూఢిల్లీ: మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి సుప్రీం కోర… Read More
0 comments:
Post a Comment