Saturday, September 18, 2021

నిమజ్జన మహోత్సవం : బాలపూర్ లడ్డు వేలం- సాగర్ తీరానికి మధ్నాహ్నానికి ఖైరతాబాద్ వినాయకుడు..!!

భాగ్యనగరిలో గణేషుడి నిమజ్జన శోభతో మెరిసిపోతోంది. కరోనా కారణంగా గత ఏడాది దూరంగా ఉన్న నగర జనం ఇప్పుడు వేలాదిగా నిమజ్జన ఉత్సవం తరలించటానికి తరలి వస్తున్నారు. వేలాదిగా విగ్రహాలు మరి కాసేపట్లో సాగర తీరానికి తరలి రానున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ' ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3km3ywT

Related Posts:

0 comments:

Post a Comment