Saturday, September 18, 2021

ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర ప్రారంభం : ప్రత్యేక పూజలు- భక్తుల కోలాహలం : మధ్నాహ్నం నిమజ్జనం..!!

హైదరాబాద్ లో గణేషుని నిమజ్జనం ప్రారంభమైంది. నిమజ్జనంలో ప్రత్యేక స్థానం ఉన్న ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర ప్రారంభమయింది. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రాలీపైకి ఎక్కించారు. ఊరేగింపు రథంపై విగ్రహం కదలకుండా వెల్డింగ్‌ పనులు చేశారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hL46uO

0 comments:

Post a Comment