Saturday, September 18, 2021

తొలగని కరోనా థ్రెట్: 30 వేలు ప్లస్: జోరుగా వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. కొత్తగా మరోసారి 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదివరకు 25 వేలకు పడిపోయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రెండు రోజులుగా పెరిగాయి. 35 వేలకు పైగా చేరుకున్నాయి. తాజాగా అవి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EymeBO

0 comments:

Post a Comment