పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో..పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలు హాజరయ్యాయి. ఇదే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరింది. కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లును ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OhYZm4
మరోసారి ప్రత్యేక హోదా నినాదం: అఖిపక్ష సమావేశంలో నినదించిన వైసీపీ : కేంద్రం ముందు వైసీపీ చిట్టా..!
Related Posts:
ఇన్నాళ్లు అణగదొక్కారు... ఇక పై లడఖ్లో మంచి రోజులు: ఎంపీసేరింగ్ నమ్గ్యాల్జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్సభలో లడఖ్ ఎంపీ సేరింగ్ నమ్గ్యాల్ మాట్లాడారు . జమ్మూ కశ్మీర్ విభజనను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇంతకాలం … Read More
ఇదసలు భారత దేశమేనా? మా శరీరాన్ని చీల్చారు?: కన్నీరు పెట్టుకున్న ఫరూఖ్ అబ్దుల్లాశ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం వంటి చర్యల నేపథ్యంలో- ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్… Read More
ఆర్టికల్ 370 రద్దు, ప్రపంచం ముందు పాకిస్థాన్ ఏకాంగి, చైనా సైలెంట్, ఏం చెయ్యాలి, దెబ్బకు !న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యర్థి పాకిస్థాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారత్ మీద ఎదురుదాడికి ద… Read More
దేశం తలను నరికి ముక్కలు ముక్కలు చేశారు: గులాంనబి అజాద్దేశానికి తల భాగంగా ఉన్న జమ్ము అండ్ కశ్మీర్ ముక్కలు ముక్కలు చేశారని రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబి అజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలోని జమ్ము కశ్… Read More
హౌస్ అరెస్ట్ టు గెస్ట్ హౌస్.. మెహబూబ ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా అరెస్ట్న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుచేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యగా మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమ… Read More
0 comments:
Post a Comment