ఇప్పటికే టెలికాం రంగంలో అడుగుపెట్టి ఇతర ప్రధాన టెలికాం ఆపరేటర్ల లాభాలకు కళ్లెం వేసిన రిలయన్స్ జియో సంస్థ తాజాగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందించనుంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆ సంస్థ అధినేత ముఖేష్ అంభాని ప్రకటించారు. జియో గిగా ఫైబర్ సేవలు సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YRCvzR
Monday, August 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment