ఇప్పటికే టెలికాం రంగంలో అడుగుపెట్టి ఇతర ప్రధాన టెలికాం ఆపరేటర్ల లాభాలకు కళ్లెం వేసిన రిలయన్స్ జియో సంస్థ తాజాగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందించనుంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆ సంస్థ అధినేత ముఖేష్ అంభాని ప్రకటించారు. జియో గిగా ఫైబర్ సేవలు సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YRCvzR
జియో గిగా ఫైబర్లో విడుదల రోజే సినిమా ఆప్షన్: ఇక సినిమా హాళ్లు బందేనా..?
Related Posts:
రాహుల్ గాంధీకి ఎన్ని కష్టాలో.. సిమ్ కార్డు కూడా ఇవ్వలేదంట.. పేరులో ఇంతుందా..!భోపాల్ : పెద్దలు పెట్టిన పేరు ఆ యువకుడికి కష్టాలు తెచ్చి పెట్టింది. అభిమానంతో తమ పిల్లోడికి పేరు పెట్టారే గానీ.. పెద్దయ్యాక అతడికి కష్టాలు వస్తాయని వ… Read More
ల్యాండ్ మాఫియా జాబితాలో ఎంపీ అజాంఖాన్ పేరు..జౌహార్ వర్శిటీలో పోలీసుల సోదాలురాంపూర్ : వివాదాస్పద ఎంపీ అజాంఖాన్కు కష్టాలు ఎదురవుతున్నాయి. రామ్పూర్లోని అజాంఖాన్కు చెందిన జౌహార్ యూనివర్శిటీ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్… Read More
ట్రిపుల్ తలాక్కు ఎట్టకేలకు పెద్దల సభ ఆమోదం.. ఫలించిన ముస్లిం మహిళల నిరీక్షణన్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ .. ముస్లిం పురుషుల బ్రహ్మాస్త్రం. ఏ చిన్న గొడవైనా సరే భార్య నుంచి విడిపోతామని బెదిరించే వారున్నారు. దీనిపై నరేంద్ర మోడీ ప్… Read More
50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారా?.. మంత్రిగారి మాటల మర్మమేంటో..!ముంబై : అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు ఓవైపు పేలుతుంటే.. ఆపరేషన్ ఆకర్ష్ మరోవైపు… Read More
కాఫీ డే సిద్దార్థ ఫ్యామిలీని ముందే హెచ్చరించిన గురూజీ, నీళ్లు కనపడుతున్నాయి, జాగ్రత్త !బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త విజి. సిద్దార్థకు ఆపద ఎదురౌతోందని కర్ణాటకలోని హరిహరపురలోని గౌరిగెద్ద అవధూత వినయ్ గురూజీ ముంద… Read More
0 comments:
Post a Comment