ఏపీలో ఒకపక్క కరోనా వైరస్ ప్రబలుతున్నా రాజకీయ పార్టీలు మాత్రం ఎవరి పని వారు చేస్తున్నారు . బాధితులకు వైద్య సేవలు అందిస్తూనే అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్న పరిస్థితులు ఏపీలో ప్రజలకు విస్మయం కలిగిస్తున్నాయి . ఇక లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో రాష్ట్రం విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు తగవని జనసేన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yHxWMQ
టీడీపీ బాటలో జనసేన కూడా .. వైసీపీ నేతల నిర్వాకంపై ఈసీకి ఫిర్యాదు
Related Posts:
రెండున్నర లక్షలకు చేరువలో కరోనా కేసులు: 87 మంది మృతి, ఆ రెండు జిల్లాలో అత్యధికంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి 10వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 9024 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఒ… Read More
జగన్ పార్టీలో నేను: పవన్ కళ్యాణ్, జనసేనపై రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలుఅమరావతి: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ … Read More
భూమి మీద నూకలు ఉండటం అంటే ఇదేనెమో., మూడు పల్టీలు కొట్టిన కారు, బెలూన్లు ఓపెన్ కావడంతో..అవును.. కొన్ని కొన్ని ప్రమాదాలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తాయి. ఆ సమయంలో యమ ధర్మరాజు సెలవులో ఉన్నాడా అనే అనుమానం కూడా కలుగుతోంది. అచ్చం ఇలాంటి ప్రమాదమ… Read More
గోదావరిలో పడిపోయిన యువకుడు: కాపాడిన కానిస్టేబుల్, ప్రయాణికులుతూర్పుగోదావరి: జిల్లాలోని ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి వంతెన పైనుంచి ప్రమాదవశాత్తు ఓ యువకుడు గోదావరిలో పడ్డాడు. అయితే, ఓ పోలీసు కానిస్టేబుల్ చూపిన సమయస్… Read More
రాజధాని రైతులకు రఘురామ భరోసా: దేవుడు మనవైపే ఉన్నాడు, విశాఖకు రాజధాని తరలింపు వాయిదాపై..అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేయండి కానీ ఆందోళన పడొద్దని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు పిలుపునిచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్ద బిల్లులకు గవ… Read More
0 comments:
Post a Comment