Thursday, August 26, 2021

కాబూల్ విమానాశ్రయం జంట పేలుళ్లను ఖండించిన తాలిబన్: ఐఎస్ ఉగ్రవాదుల పనేనంటూ..

కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్ల ఘటనలను తాలిబన్లు ఖండించారు. ఇలాంటి ఘటనలను తాము అంగీకరించబోమని తెలిపారు. అంతేగాక, ఈ పేలుళ్లకు ఐఎస్ ఉగ్రవాదులే కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు తాలిబన్ అధికార ప్రతినిధి జుబిహుల్లా ముజహిద్. అమెరికా ఇప్పటికే ఉగ్రవాద దాడి జరగవచ్చని హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jjs0i0

Related Posts:

0 comments:

Post a Comment