కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని కాబూల్ విమానాశ్రయంలోనికి వెళ్లేందుకు వచ్చిన 140 మంది హిందువులు, సిక్కులను తాలిబన్ల అడ్డుకున్నారు. మరో 20 మంది భారతీయులను కూడా ఆపేశారు. ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. తాలిబన్ల ఇచ్చిన డెడ్లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో కాబూల్ నుంచి తరలివెళ్లేందుకు జనం ఎయిర్పోర్ట్కు తరలివస్తున్నారు. అయితే హిందూ, సిక్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DnI6PN
140 మంది హిందువులు, సిక్కులను, 20 మంది భారతీయులను అడ్డుకున్న తాలిబన్లు: ఇంకా కాబూల్లోనే
Related Posts:
బాబును ఏమనకుండా చిరంజీవి వైపు వెళ్లా: గంటా, 'జగన్కు రాజకీయాలు నేర్పేందుకే వారు వైసీపీలోకి'విశాఖపట్నం/అమరావతి: ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీలో ఉండి, ఇప్పుడు పార్టీని వీడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆరోపణలు గుప… Read More
నేతలకు అలర్ట్!: మరో ఐదు రోజుల్లో వైసీపీ డోర్లు క్లోజ్, వచ్చినా ఆ హామీ ఉండదా, కారణాలివేనా?అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార తెలుగుదేశం పార్టీకి పలువురు నేతలు షాకిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున ర… Read More
స్వంత తండ్రి కారు క్రిందే పడి ప్రాణాలు విడిచిన 20 నెలల బాలుడుహైద్రబాద్ ; విధి వక్రికరించిందో ఏమో... లేక తాను ఇక ఉండను అనుకున్నాడో ఏమో... ఓ చిన్నారి 20 నెలలకే తనువు చాలించాడు....తన తండ్రి కారు క్రిందే పడి ప్రాణాల… Read More
అమరజవాన్లకు ప్రధాని మోడీ, రాహుల్ నివాళి: భారీ కాన్వాయ్లు వస్తుంటే... ప్రజలకు రాజ్నాథ్ విజ్ఞప్తిన్యూఢిల్లీ: ఢిల్లీ పాలం ఎయిర్ బేస్లో అమరజవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన… Read More
దాడిని మరిచిపోం, వారిని వదలం: సీఆర్పీఎఫ్, స్వేచ్ఛఇచ్చిన మోడీ.. సర్జికల్ స్ట్రయిక్ 2 ఉంటుందా?న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో.. ఈ దాడిని మరిచిపోయేది లేదని, వారిని క్షమించేది లేదని సీఆర్పీఎఫ్ పేర్కొంది. … Read More
0 comments:
Post a Comment