కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని కాబూల్ విమానాశ్రయంలోనికి వెళ్లేందుకు వచ్చిన 140 మంది హిందువులు, సిక్కులను తాలిబన్ల అడ్డుకున్నారు. మరో 20 మంది భారతీయులను కూడా ఆపేశారు. ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. తాలిబన్ల ఇచ్చిన డెడ్లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో కాబూల్ నుంచి తరలివెళ్లేందుకు జనం ఎయిర్పోర్ట్కు తరలివస్తున్నారు. అయితే హిందూ, సిక్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DnI6PN
Thursday, August 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment