Wednesday, April 8, 2020

ఆదివాసీలకు బాసటగా .. కరోనాపై పోరాటంలో ఎమ్మెల్యే సీతక్క.. ఏం చేస్తున్నారంటే !!

ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒకపక్క కరోనా మహమ్మారి ప్రళయ తాండవం చేస్తుందని ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కానీ చాలా వరకు గిరిజన గ్రామాలలో , పలు ఏజెన్సీ గ్రామాలలో ఉన్న ప్రజలకు నిత్యావసరాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JLPcTD

Related Posts:

0 comments:

Post a Comment