Wednesday, April 8, 2020

మెడ్ టెక్ జోన్ క్రెడిట్ కోసం వైసీపీ, టీడీపీ ఆరాటం.. నిన్న మొన్నటి వరకూ..

విశాఖలో గత టీడీపీ హయాంలో ప్రారంభమైన ఏపీ మెడ్ టెక్ జోన్ పై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. టీడీపీ ప్రారంభించిన మెడ్ జోన్ లో అక్రమాలు జరుగుతున్నాయని, తమకు కావాల్సిన వారికే ఇక్కడ పరిశ్రమలు కట్టబెడుతున్నారని అప్పట్లో వైసీపీ ఆరోపణలు చేస్తే... తాజాగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు నిర్వీర్యం అయిపోయిందని టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XlP854

Related Posts:

0 comments:

Post a Comment