వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ తడిసిముద్దయ్యింది. గత మూడు రోజుల నుంచి వర్షం కురవడంతో కాలనీ/ బస్తీల్లో వరదనీరు చేరింది. ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్ల వద్ద వర్షపునీరు నిలిచిపోయింది. మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అప్రమత్తంగా ఉండాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iO5NFw
Sunday, August 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment