Sunday, August 16, 2020

రాష్ట్రంలో వర్ష బీభత్సం, ముసురేసిన హైదరాబాద్, అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశాలు..

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌ తడిసిముద్దయ్యింది. గత మూడు రోజుల నుంచి వర్షం కురవడంతో కాలనీ/ బస్తీల్లో వరదనీరు చేరింది. ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్ల వద్ద వర్షపునీరు నిలిచిపోయింది. మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అప్రమత్తంగా ఉండాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iO5NFw

Related Posts:

0 comments:

Post a Comment