కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అంటుకుంటోంది. అయితే పంజాబ్ మంత్రికి కూడా కరోనా వైరస్ సోకింది. స్వాతంత్ర్య దినోత్సవం మరునాడే అతనికి పాజిటివ్ రావడంతో ఆందోళన నెలకొంది. అతని కోడలికి కూడా వైరస్ సోకడంతో.. మంత్రిని కలిసిన వారు హోం ఐసోలేషన్లో ఉండాలని అధికారులు కోరారు. విద్యుత్ పునరుత్పాదక మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y3wpuA
Sunday, August 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment