Monday, April 22, 2019

ఇంటర్ బోర్డు తప్పిదాలపై త్రిసభ్య కమిటీ.. అసలు కారణం ఇదేనంటున్న మంత్రి..!

హైదరాబాద్ : ఇంటర్మీడియట్.. విద్యార్థుల జీవితాలకు టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందడానికి రాత్రింబవళ్లు విద్యార్థులు పుస్తకాలతో ఎంతలా కుస్తీ పడతారో అందరికీ తెలుసు. పరీక్షలు రాసింది మొదలు ఫలితాలు వచ్చేంతవరకు అటు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు టెన్షన్ పడుతుంటారు. అలాంటిది బాగా పరీక్షలు రాసిన విద్యార్థులకు కూడా సున్నా మార్కులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XBL5yl

Related Posts:

0 comments:

Post a Comment