కొలంబో: శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు సృష్టించిన విధ్వంసం సందర్భంగా జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది అదృశ్యం అయ్యారు. వారి జాడ తెలియరావట్లేదు. ఈ విషయాన్ని జేడీఎస్ అధినేత, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి ధృవీకరించారు. కొలంబోలో పేలుళ్లలో తమ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మృత్యువాత పడ్డారని,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IwTbVn
Monday, April 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment