హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఓ షాకింగ్ ఛాలెంజ్కు దిగారు. మల విసర్జన సమయంలో టాయ్లెట్లో కమోడ్పై ఎలా కూర్చోవాలనే అంశానికి సంబంధించిన ఛాలెంజ్ అది. వెస్టర్న్ కమోడ్ కంటే భారతీయ కమోడ్లను వినియోగించడమే ఆరోగ్యానికి అత్యంత సురక్షితమనే విషయాన్ని తెలియజేయడానికి ఉపాసన ఈ ఛాలెంజ్ను విసిరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RJncnZ
మెగా కోడలి మెగా ఛాలెంజ్: ఇకపై టాయ్లెట్లో ఇలా కూర్చుందాం: మల విసర్జన పొజీషన్పై మే 3న
Related Posts:
ఎవరు ఆఫర్ ఇస్తే వారివైపు: మంత్రి గంటా ముందే గుట్టువిప్పిన అలీ, పార్టీలకు షాకింగ్ షరతులు?విశాఖపట్నం: విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత రెండు రోజుల క్రితం ఉదయం జనసేన అధిన… Read More
అయోధ్య కేసును విచారించనున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనంన్యూఢిల్లీ: రామ జన్మభూమి అయోధ్య, బాబ్రీ మసీదు వివాదం అంశంపై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు ఐదుగురు జడ్జిలు సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చ… Read More
దేశ రక్షణ కోసమే : 19న కలకత్తాలో సమావేశం : జాతీయ స్థాయి పొత్తులే కీలకం..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు గంటల పాటు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. ఇప్పటికే బిజెపీతర పార్టీలతో కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ ఏర్పాటు దిశగా జ… Read More
రేపు ముగియనున్న జగన్ పాదయాత్ర: వంగవీటి రాధా అలక, ఆహ్వానం లేదా?విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనవరి 9వ తేదీతో ముగియనుంది. శ్రీక… Read More
రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ: ఏపీలో పొత్తు, ఇతర అంశాలపై సుదీర్ఘ చర్చన్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఇ… Read More
0 comments:
Post a Comment