ఏపీలోని విజయవాడలో నిన్న జరిగిన దివ్య తేజస్విని హత్యపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరమైన ఘటనగా ఆయన పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇదే సమయంలో ఇటువంటి దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరికలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31fvbh8
Friday, October 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment