న్యూఢిల్లీ: కరోనావైరస్ నేపథ్యంలో ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాల్లో 3 నెలలపాటు రూ. 500 చొప్పున జమ చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జన్ ధన్ మహిళల ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై కేంద్రం పలు ఆంక్షలు విధించింది. కరోనావైరస్ వ్యాపించే అవకాశం ఉండటంతో ఖాతాదారుల రద్దీని అధిగమించేందుకు పలు ఆంక్షలను అమలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39DxtIv
లాక్డౌన్: జన్ధన్ ఖాతాల్లోకి 3నెలలపాటు నగదు, విత్ డ్రాపై ఆంక్షలు
Related Posts:
తెలుగువారు జాగ్రత్త: బెంగళూరులో పరిస్థితి చేదాటిపోయిందన్న సీఎం..కోవిడ్ వస్తే మరణమే శరణ్యమా..?బెంగళూరు: కర్నాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు కొన్ని వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసలు నమోదు అవుతుండటంతో అక్కడి హాస్పిటల్స్లో దాదాపుగా బె… Read More
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ కేసు నమోదు , ఆయన నివాసంతో సహా నాలుగు చోట్ల సోదాలుముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసు విచారణలో ఊహించని పరిణామాల మధ్య గత కొద్ది రోజులుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర మా… Read More
ఒకే ఆస్పత్రిలో 20 మంది మృతి... ఆక్సిజన్ కొరతే కారణం... ఢిల్లీలో పిట్టల్లా రాలిపోతున్న పేషెంట్లు...ఢిల్లీ ఆస్పత్రుల్లో మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న సర్ గంగారాం ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది కరోనా పేషెంట్లు మృతి చెందగా... తాజాగ… Read More
బ్రేకింగ్ : దారుణ స్థితిలో భారత్ ; 3.50 లక్షలకు చేరువగా కొత్త కరోనా కేసులు , 2,624 మరణాలతో రికార్డ్ బ్రేక్ !భారతదేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది .ఊహించని విధంగా ఇండియాలో పెరిగిన కేసులు, ప్రపంచ దేశాలను సైతం భారత్ వెళ్లొద్దని తమ దేశ పౌరులను హెచ్చరించే… Read More
తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా... కొత్తగా 7432 కేసులు,33 మంది మృతి...తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మొన్న రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం(ఏప్రిల్ 23) రాత్రి 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 7432 కొత్త కరోనా కేసులు నమోద… Read More
0 comments:
Post a Comment