న్యూఢిల్లీ: కరోనావైరస్ నేపథ్యంలో ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాల్లో 3 నెలలపాటు రూ. 500 చొప్పున జమ చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జన్ ధన్ మహిళల ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై కేంద్రం పలు ఆంక్షలు విధించింది. కరోనావైరస్ వ్యాపించే అవకాశం ఉండటంతో ఖాతాదారుల రద్దీని అధిగమించేందుకు పలు ఆంక్షలను అమలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39DxtIv
లాక్డౌన్: జన్ధన్ ఖాతాల్లోకి 3నెలలపాటు నగదు, విత్ డ్రాపై ఆంక్షలు
Related Posts:
ధూం మచాలే.. ఎంపీ అభినందన సభలో అసభ్య నృత్యాలు.. అభాసుపాలైన లీడర్లుకోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ నేతలు అభాసుపాలయ్యారు. వేడుకల పేరిట అసభ్య నృత్యాలు చేయిస్తూ పరువు తీసుకున్నారు. దాంతో పశ్చిమ బెంగాల్లో అధికార పక్షమైన టీఎ… Read More
ఏపీ సీఎం జగన్ కు బాలయ్య రిక్వెస్ట్ .. ఏమడిగారో తెలుసా ?హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సర్కార్ పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి … Read More
జగన్పైనా మొదలు పెట్టేసారు..సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారు: బీజేపీ నేతల వ్యాఖ్యల వెనుక..!బీజేపీ నేతలే టీడీపీనే కాదు..వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ తరహాలో కాకున్నా..సైలెంట్గానే తమ వ్యూహం ఏంటనేది చెప్పకనే చ… Read More
జగన్ మాట నేతలు..అధికారులు భేఖాతర్: కక్ష్యకట్టి ఇలా చేస్తారా: సీఎంకు రోజూ లేఖ రాస్తా..అఖిల..!ముఖ్యమంత్రి జగన్ పైన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ మాజీ సీఎం చంద్రబాబు మీద కక్ష్య కట్టి వ్యవహరిస్త… Read More
తెలంగాణలో అమ్మాయిలు తగ్గుతున్నారు...! లెక్కలు చూస్తే షాకే...తెలంగాణ రాష్ట్ర్రంలో స్త్ర్రి,పురుష నిష్పత్తి తగ్గుతోంది...మూడు సంవత్సరాల కాలంలో 1.7శాతం మేర తగ్గదల కనిపిస్తుంది..ఓవైపు రాష్ట్ర్ర ప్రభుత్వం వైద్యపరంగా… Read More
0 comments:
Post a Comment