భారతదేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది .ఊహించని విధంగా ఇండియాలో పెరిగిన కేసులు, ప్రపంచ దేశాలను సైతం భారత్ వెళ్లొద్దని తమ దేశ పౌరులను హెచ్చరించేలా చేస్తున్నాయి . వరుసగా మూడవ రోజు, భారతదేశం శనివారం 3 లక్షలకు పైగా తాజా కేసులను నమోదు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ సంఖ్యను నమోదు చేసే ధోరణిని భారత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3no8y43
బ్రేకింగ్ : దారుణ స్థితిలో భారత్ ; 3.50 లక్షలకు చేరువగా కొత్త కరోనా కేసులు , 2,624 మరణాలతో రికార్డ్ బ్రేక్ !
Related Posts:
సోనియాకు షాకిచ్చిన మమత..రెండు నాలుకల వాళ్లతో కలవబోనన్న బెంగాల్ సీఎం.. భేటీపై ఉత్కంఠఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీల నిరసనలు.. ఇంకోవైపు జేఎన్యూ హింసపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు మోడీ సర్కార్ విధాన… Read More
నిత్యానంద స్వామి అక్రమాలు?, అమ్మాయిల నగ్న వీడియోలతో వాట్సాప్ గ్రూప్, పోర్న్ వీడియోలు, శర్మా!అహమ్మదాబాద్/బెంగళూరు: వివాదాల స్వామీజి నిత్యానంద స్వామి అలియాస్ నిత్యానంద అరాచకాలు, అక్రమాలు ఎక్కువ అయ్యాయని, ఆయన నిర్బంధంలో ఉన్న తన ఇద్దరు కుమార్తెలత… Read More
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండికపుర్తాలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 400 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. … Read More
వాళ్లకు నచ్చజెప్పండి.. ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే.. : సీఎం కేసీఆర్మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కని అభ్యర్థులకు,రెబల్స్కు నచ్చజెప్పాలని, వారు నిరాశ చెందకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని టీఆర్ఎస్ అధిన… Read More
దేశం నేరాల చిట్టా విడుదల: రోజుకు సగటున 80 హత్యలు, 90 మానభంగాలు 289 కిడ్నాప్లున్యూఢిల్లీ: దేశంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. ఏ పేపర్ తిరిగేసినా, ఏ వార్తా ఛానెల్ చూసిన దేశంలో ఏదో ఒక మూలాన అత్యాచార ఘటనలు, కిడ్నాప్ ఘటనలు,… Read More
0 comments:
Post a Comment