Friday, April 23, 2021

బ్రేకింగ్ : దారుణ స్థితిలో భారత్ ; 3.50 లక్షలకు చేరువగా కొత్త కరోనా కేసులు , 2,624 మరణాలతో రికార్డ్ బ్రేక్ !

భారతదేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది .ఊహించని విధంగా ఇండియాలో పెరిగిన కేసులు, ప్రపంచ దేశాలను సైతం భారత్ వెళ్లొద్దని తమ దేశ పౌరులను హెచ్చరించేలా చేస్తున్నాయి . వరుసగా మూడవ రోజు, భారతదేశం శనివారం 3 లక్షలకు పైగా తాజా కేసులను నమోదు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ సంఖ్యను నమోదు చేసే ధోరణిని భారత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3no8y43

Related Posts:

0 comments:

Post a Comment