తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మొన్న రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం(ఏప్రిల్ 23) రాత్రి 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 7432 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 33 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం(ఏప్రిల్ 24) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. హెల్త్ బులెటిన్ ప్రకారం...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nfmsFL
Friday, April 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment