Saturday, April 25, 2020

13 ముక్కలు -17 కేసులు- బెజవాడలో కొంపముంచిన పేకాట....

ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ నగరం ఇప్పుడు కరోనా రాజధానిగా మారిపోతోంది. ఇక్కడ నమోదవుతున్న కేసుల వ్యవహారం స్ధానికంగా అధికారులకు సైతం అంతుబట్టడం లేదు. తాజాగా రెండు రోజుల వ్యవధిలో ఓ ఎస్సై, మరో లారీ డ్రైవర్ కారణంగా కేసులు పెరిగినట్లు భావిస్తున్నతరుణంలో వీరితో పాటు స్ధానికంగా కృష్ణలంకలో పేకాట ఆడిన కొందరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VCD65X

Related Posts:

0 comments:

Post a Comment