Saturday, April 25, 2020

వలసకూలీల పాలిట వరం ‘అన్నపూర్ణ’:రోజుకు 1 లక్ష మందికి భోజనం, ఉచితంగానే అందజేత..

కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ కొనసాగడంతో వలసకూలీల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చేయడానికి పని లేదు. తినడానికి తిండి లేని పరిస్థితి. కొన్ని చోట్ల కార్మికులను యజమాన్యాలు జీతం ఇస్తున్న తినేందుకు తిండి లేదు. వీరి పాలిట జీహెచ్ఎంసీ ‘అన్నపూర్ణ' వరంగా మారింది. రోజుకు లక్షమందికి వరకు ఉచితంగా భోజనం అందిస్తూ.. అన్నార్థుల ఆకలి తీరుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zwKG9B

Related Posts:

0 comments:

Post a Comment