Monday, June 17, 2019

మిస్ ఇండియా వరల్డ్ -2019 విజేతగా రాజస్థాన్‌ ముద్దుగుమ్మ

ముంబై: ముంబైలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన అందాల భామ సుమన్ రావు విజేతగా నిలిచారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో అగ్రస్థానంలో నిలిచారు సుమన్ రావు. ఇక చత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2019వ టైటిల్‌ను సాధించారు. మిస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WKXPGV

Related Posts:

0 comments:

Post a Comment