ముంబై: ముంబైలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో రాజస్థాన్కు చెందిన అందాల భామ సుమన్ రావు విజేతగా నిలిచారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో అగ్రస్థానంలో నిలిచారు సుమన్ రావు. ఇక చత్తీస్గఢ్కు చెందిన శివానీ జాదవ్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2019వ టైటిల్ను సాధించారు. మిస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WKXPGV
మిస్ ఇండియా వరల్డ్ -2019 విజేతగా రాజస్థాన్ ముద్దుగుమ్మ
Related Posts:
ఇంటిని చక్కదిద్దుకున్న కేటీఆర్.. ఇంతకు ఏం చేశారంటే..!హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇంటిని చక్కబెట్టుకున్నారు. తన నివాసంలో స్వయంగా పరిసరాలను శుభ్రం చేస… Read More
ప్రభుత్వ కారు, అయితే ఏం, ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు డ్రైవర్ దూల తీరింది!బెంగళూరు: కొత్త మోటారు చట్టం అమలులోకి వచ్చిన తరువాత ట్రాఫిక్ పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున… Read More
హెల్మెట్, లైసెన్స్ లేకుండా వెళ్తున్నారా?: అంతా బీహార్ పోలీసులే చూసుకుంటారు!పాట్నా: వాహనదారులు కొత్తగా అమల్లోకి వచ్చిన మోటారు వాహనాల చట్టంతో రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఏ రకంగా ఫైన్ పడుతుందోనని ఆందోళన చెందుతున్నార… Read More
పల్నాడులో 144 సెక్షన్.. అనుమతులు లేవు : ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవ..డీజీపీ !!పల్నాడు లో హోరెత్తుతున్న రాజకీయాలు..ఛలో ఆత్మకూరు పిలుపుల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. పల్నాడులో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీస… Read More
గంజాయి వినియోగంలో ఢిల్లీ టాప్...గ్రాము ధర ఎంతో తెలుసా..?న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నో ఘటనలకు వేదికగా నిలుస్తోంది. రాజకీయ వేడి, అధికారం, దీంతో పాటు ఎన్నో అంశాల్లో ఢిల్లీ ముందువరసలో ఉంటుంది. ఇక తాజాగా … Read More
0 comments:
Post a Comment