లక్షల్లో జనం... రోడ్లు మొత్తం బ్లాక్ అయి కిలోమీటర్ల మేర ప్రజలతో నిండిన ప్రాంతమంతా నిరసనలు, నినాదాలతో హోరెత్తుంది..సరిగ్గా లక్షల్లో నిరసన తెలుపుతున్న ఆందోళన కారుల్లో ఒకరు సృహ తప్పి పడిపోయాడు.. దీంతో అక్కడికి అంబులెన్స్ చేరుకోవడమే కష్టంగా ఉంటుంది. అయినా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతం వద్దకు అంబులెన్స్ చేరుకుంది. నిసరసనకారులతో ప్రాంతమంతా దద్దరిల్లుతున్నా ఆందోళనకారులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XSbFnd
Monday, June 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment