న్యూఢిల్లీ/హైదరాబాద్ : జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపిలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రెండు పార్టీల పై ఘాటు విమర్శలు చేసారు ఓవైసీ. భారత దేశాన్ని ఏళ్ల తరబడి పాలిస్తున్న ఈ రెండు పార్టీలు హింసను ప్రేరేపించడం మాత్రం మానుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అదికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా దాడులు జరిగితే బీజేపి కక్ష్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XCtVnW
Saturday, June 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment