న్యూఢిల్లీ/హైదరాబాద్ : జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపిలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రెండు పార్టీల పై ఘాటు విమర్శలు చేసారు ఓవైసీ. భారత దేశాన్ని ఏళ్ల తరబడి పాలిస్తున్న ఈ రెండు పార్టీలు హింసను ప్రేరేపించడం మాత్రం మానుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అదికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా దాడులు జరిగితే బీజేపి కక్ష్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XCtVnW
కాంగ్రెస్, బీజేపీ రెండూ హింస ప్రేరేపిత పార్టీలే..! పెహ్లూ ఖాన్ హత్యపై మండి పడ్డ ఒవైసీ..!!
Related Posts:
ఇది చాలా ఇబ్బంది: 2050 నాటికి దక్షిణ భారతంలో 20 శాతం ఎక్కువ జనాభా వీరిదేరానున్న ముప్పై ఏళ్లలో దక్షిణ భారత రాష్ట్రాల్లో వృద్దాప్య జనాభా పెరుగుతుందని సూచించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక. 2050 నాటికి 65 ఏళ్లు పైబడిన … Read More
ఎవరి లెక్కలు వారివి: 2019 ఎన్నికలకు జగన్-పవన్ కళ్యణ్లది ఒక్కటే లెక్క!అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఒకేరక… Read More
పంచాయతీ ఎన్నికల పంచాయితీ షురూ..! కొడంగల్ లో సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ డ్రామా..!!కొడంగల్ / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో జరగాల్సిన ఘట్టాలు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. అభ్యర్థుల అపహరణ, క్యాంప్ రాజకీయాలు, ప్రలోభాలు, ప… Read More
నాకున్న వ్యామోహం అదొక్కటే, జిత్తులమారి బాబుతో పాటు వారిపై యుద్ధం: జగన్ఇచ్చాపురం: తనకు డబ్బు పైన ఎలాంటి వ్యామోహం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. శ్రీక… Read More
చంద్రులకు నవీన్ పట్నాయక్ హ్యాండ్ : మేము వారితో కలవం : బిజెడి నిర్ణయం ఏంటంటే..జాతీయ రాజకీయాల్లో కూటములు..ఎవరికి మద్దతిచ్చే అంశం పై బిజెపి అధినేత..ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టత ఇచ్చేసారు. కొద్ది రోజుల క్రితం… Read More
0 comments:
Post a Comment