కరకట్ట పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కరకట్ట మీద నిర్మాణాలు ఉన్న ఎవరినీ సీఆర్డీఏ అధికారులు వదలటం లేదు. అందులో శైవక్షేత్రం నిర్వహిస్తున్న పీఠాధిపతి శివస్వామినీ అధికారులు విడిచిపెట్టలేదు. ఆయనదీ అక్రమ నిర్మాణమే అంటూ నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలతోనే ఓటమి పాలయ్యారని నాలుగు రోజుల క్రితం శివస్వామి తిరులలో వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రజామోదం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZSbWHi
స్వామినీ వదల్లేదు: జగన్కు సూచన చేసారు..నోటీసులు అందుకున్నారు: బీజేపీ నేతలకు సైతం..!
Related Posts:
నాగేశ్వరరావుకు సుప్రీం దెబ్బ.. లక్ష ఫైన్, మూలన కూర్చోవాలని ఆదేశంఢిల్లీ : సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చిక్కుల్లో పడ్డారు. ఓ కేసులో ఆయన తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. అంతేగాకుం… Read More
ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష..రవాణా ఖర్చెంతో తెలుసా? మరీ అంత తక్కువా?అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దేశ రాజధాని న్యూఢిల్లీలో `ధర్మపోరాట దీక్ష` పేరుతో నిరసన ప్రదర్శనలను నిర… Read More
ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి: పవన్ కళ్యాణ్ దరఖాస్తు, మీరూ దరఖాస్తు చేసుకోండి.. విధివిధానాలివే!అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ టిక్కెట్ కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీకి టిక్కెట్ కోసం అభ్… Read More
ప్రేమికులరోజున ప్రేమజంటలకు హిందూ సంఘం బంపరాఫర్ప్రేమికుల రోజు వస్తే చాలు... ప్రేమికులంతా హడలెత్తిపోతారు. మిగతా ఏడాది అంతా ఎంతో స్వేచ్ఛగా విహరించే ప్రేమపక్షులు... ఆ ఒక్కరోజే అంటే ఫిబ్రవరి 14న మాత్రమ… Read More
ఏప్రిల్ నుండి ఆసరా లబ్దిదారుల కళ్ళల్లో రెట్టింపు ఆనందం ...రీజన్ ఇదేతెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్ల కు కుదించిన నేపథ్యంలో వృద్ధాప్య పింఛన్లు భారీగా పెరగనున్నాయి. ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇ… Read More
0 comments:
Post a Comment