Monday, March 16, 2020

coronavirus హేట్ క్రైమ్: ఇజ్రాయెల్‌లో భారతీయుడిపై దాడి

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని తైబిరియాలో శనివారం షావేయీ ఇజ్రాయెల్ కమ్యూనిటీ సభ్యుడుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. 2017లో మనదేశంలోని మణిపూర్ నుంచి ఇజ్రాయెల్ వెళ్లిన 28ఏళ్ల ఏమ్ షాలేమ్ సింగ్సన్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. సింగ్సన్‌ను చైనీయుడిగా భావించిన ఇద్దరు ఇజ్రాయెలీలు అతడిపై దాడి చేసినట్లు ది షావేయీ ఇజ్రాయెల్ సంస్థ ఆదివారం తెలిపింది. చైనీస్..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d2OfDJ

Related Posts:

0 comments:

Post a Comment