హైదరాబాద్ : ఏపీ విద్యుత్ సంస్థలపై టీఎస్ ట్రాన్స్ కో తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒక అబద్ధాన్ని పదే పదే వల్లెవేస్తే .. నిజం కాదని గుర్తుంచుకోవాలని సూచించింది. ఏపీ విద్యుత్ సంస్థలకు తెలంగాణ ట్రాన్స్ కో బాకీ లేదని .. ఏపీ నుంచే తమకు రూ.2400 కోట్లు రావాలని స్పష్టంచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UtKa1Q
Saturday, March 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment