కేంద్రంలోని బీజేపీ సర్కారుకు గట్టి షాకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాలను ఆమోదించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ తీర్మానాలను సభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సమర్థించాయి. ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d2OX3I
అసెంబ్లీలో రాజాసింగ్ బీభత్సం.. తెలంగాణ నుంచి వెళ్లిపోతానంటూ.. కేంద్రానికి కేసీఆర్ షాక్..
Related Posts:
కవితక్క@ 500000, ఎన్ఆర్ఐల యాగంఎన్నికల్లో గెలవాలంటే ప్రజాబలంతోపాటు , దైవసంకల్పం కూడ ఉండాలని అభ్యర్థులు బలంగా నమ్ముతారు.ఇందులో భాగంగానే నామినేషన్లు వేసేటప్పుడు మంచి ముహుర్తాలు సైతం చ… Read More
కవిత గెలుపుకోసం కేసీఆర్ పాచికనా?.. మండవకు గులాబీ తీర్థం పక్కా స్కెచ్చేనా?నిజామాబాద్ : పక్కా స్కెచ్ వేస్తారు. సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. అంతవరకు పెద్దగా పట్టించుకోని విషయాలను సైతం.. తనకు అవసరమని భావిస్తే అప్పటికప్పుడ… Read More
పవన్ ను ప్రచారం ఆపమంటున్న డాక్టర్లు ..ససేమిరా అంటున్న పవన్ కళ్యాణ్ఒకపక్క ఏపీలో ఎండల వేడితో పాటు పొలిటికల్ హీట్ కూడా తారాస్థాయికి చేరుతుంది. సభలు, సమావేశాలు , రోడ్ షో లతో నేతలు ప్రజలమద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు.… Read More
నా పైసలతోనే నేను యాగం చేసుకుంటే నీకేం నొప్పి : సీఎం కేసీఆర్నా పైసలతోనే నేను యాగం చేసుకుంటే ప్రధానికేమి ఇబ్బంది , ఆయన కూడ యాగానికి వస్తే ఇంత ప్రసాదం ఇచ్చే వాడినని అన్నారు సీఎం కేసిఆర్ నిర్మల్ జిల్లాలో ఆయన ఎన్ని… Read More
తెలంగాణలో వైసిపి మరో కేసు: చంద్రబాబు.. ఆ మీడియా అధినేత పై ఫిర్యాదు చేసిన సాయి రెడ్డి!వైసిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి చెప్పినట్లుగానే కేసు పెట్టారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృ ష్ణ..ఏపి సీయం చంద్రబాబు పై జూబ్లీహి… Read More
0 comments:
Post a Comment