న్యూఢిల్లీ: 2012లో దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ తాను క్షమాభిక్ష కోరలేదని చెబుతున్నాడు. ఈ విషయమై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు తాజాగా అతడు ఓ దరఖాస్తు చేసుకున్నాడు. తన పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్ను తక్షణమే వెనక్కి పంపాలని తెలిపాడు. హోంశాఖ పంపిన పిటిషన్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2s9UH8P
nirbhaya case: తాను క్షమాభిక్ష కోరలేదంటూ దోషి వినయ్ శర్మ!
Related Posts:
ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల పంజా - రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి గుట్టుగా..అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ హ్యాకర్లు పంజా విసిరారు.. ఏకంగా అధికార రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్లలోకి చొరబడ్డారు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ-ఎల… Read More
పారిపోయిన జంట... అమ్మాయి కుటుంబం దాడి... కొడుకు ప్రేమకు తండ్రి బలి...ఇటీవలి కాలంలో ప్రేమ వ్యవహారాలు హత్యల దాకా వెళ్తున్న ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంద… Read More
బీహార్లో హంగ్: బీజేపీ-ఆర్జేడీ పొత్తుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు - నితీశ్కు ఆప్షన్ లేదన్న రవిశంకర్బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ మధ్య నెలకొన్న నాటకం రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎం నీతీశ్ కుమార్ కు చెక్ పెట్టేలా బీజేపీ నేతలే చిరాగ్… Read More
పబ్జీ మొబైల్, లైట్ అభిమానులకు చేదువార్త: ఇక నుంచి ఆటల్లేవున్యూఢిల్లీ: ఇది పబ్లీ అభిమానులకు మరో చేదు వార్తే. ఇక నుంచి ఈ ఆటను మనదేశంలో ఎవరూ ఆడలేరు. శుక్రవారం నుంచి పబ్లీ భారత సర్వర్లను నిలిపివేస్తున్నట్లు ఆ కంప… Read More
యువతిపై కన్నేసిన తెలంగాణ మంత్రి... స్క్రీన్ షాట్స్ వైరల్... రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం..ఓ యువతిపై కన్నేసిన తెలంగాణ మంత్రి ఆమెను ముగ్గులోకి దించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి . ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ వరుస క… Read More
0 comments:
Post a Comment