న్యూఢిల్లీ: 2012లో దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ తాను క్షమాభిక్ష కోరలేదని చెబుతున్నాడు. ఈ విషయమై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు తాజాగా అతడు ఓ దరఖాస్తు చేసుకున్నాడు. తన పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్ను తక్షణమే వెనక్కి పంపాలని తెలిపాడు. హోంశాఖ పంపిన పిటిషన్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2s9UH8P
Saturday, December 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment