చెన్నై: మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం చెప్పలేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఓ గదిలో అవివాహిత జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉన్నాయనే కారణాలను చూపిస్తూ.. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు లాడ్జీకి ఇటీవల పోలీసులు, రెవెన్యూ అధికారులు సీల్ చేశారు.ఈ నేపథ్యంలో ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PszLlo
ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరమా?: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Related Posts:
తెలంగాణ మంత్రులకు నిరసన సెగ.. ఉప సర్పంచులకు చెక్ పవర్పై ఘెరావ్ చేసిన సర్పంచ్లుహైదరాబాద్ : చెక్ పవర్పై సర్పంచ్లు గళమెత్తారు. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడంపై ఆందోళన చేపట్టారు. ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రులను అడ్డుకున్నారు. … Read More
కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఓదార్పు..! ఎంపీగా గెలిచి ఉండాల్సిందన్న జీవన్ రెడ్డి..!!హైదరాబాద్: అద్యక్ష లేమితో బాదపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ బాదను దిగమింగుకుని ఇతర పార్టీ నేతల గురించి సానుభూతి వ్యాఖ్యలు చేస్తోంది. తెలంగాణ లో ఇలాంటి వి… Read More
బోనమెత్తిన లాల్దర్వాజ.. అమ్మోరి ఆలయాలు కిటకిటహైదరాబాద్ : ఆషాఢ మాసం బోనాలు తుది అంకానికి చేరుకున్నాయి. గోల్కోండ కోటలో తొలివారం.. ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి… Read More
సీఎం కుర్చీ కాదని.. రాజకీయాల్లో అజాత శత్రువు.. జైపాల్ రెడ్డి సుదీర్ఘ ప్రస్థానంహైదరాబాద్ : జైపాల్ రెడ్డి రాజకీయాల్లో అజాత శత్రువు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఐదుసార్లు ఎంపీగా.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా కూడా ఏమాత్… Read More
ముంబైను వణికిస్తున్న వర్షాలు.. భారీగా వరదనీరు చేరడంతో జనం బెంబేలు..ముంబై : ముంబైవాసులను వర్షాలు వదిలిపెట్టడం లేదు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించింది. ఎడతెరిపిలేకుండా వానలు పడుతుండటంతో జనాలు తీవ్ర ఇబ… Read More
0 comments:
Post a Comment