హైదరాబాద్: తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లు, ఇతర ఆస్తుల అమ్మకంపై ఈ కమిటీ విధివిధానాలను ఖరారు చేయనుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TRPHQC
రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకం: కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం
Related Posts:
ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి నిర్బంధం: మాజీ ముఖ్యమంత్రి హౌస్ అరెస్ట్: కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్లక్నో: ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ … Read More
జగన్ సర్కార్ కు కాంట్రాక్టర్ల చుక్కలు-టెండర్లకు నో-సిండికేట్ గా మారి -షరతులకు అంగీకరిస్తేనేఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రోడ్లు భారీగా దెబ్బతిని ఉన్నాయి. వీటిని వెంటనే మరమ్మత్తులు చేయిస్తే సరిపోయేది. కానీ ప్రభుత్వం రెండేళ్ల… Read More
వంగవీటి సంచలన కామెంట్స్- సొంత కులాన్ని తిట్టడం అడ్డమైనోళ్లకు ఫ్యాషన్-టార్గెట్ పేర్ని ?ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరులో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే క్రమంలో మంత్రి పేర్నినాని చేస… Read More
మళ్ళీ తగ్గుతున్న కరోనా కొత్త కేసులు, మరణాలు; 2.64 లక్షల యాక్టివ్ కేసులు; దేశంలో తాజా లెక్కలివే !!భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 20,799 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులు నిన్న నమోదైన కేసులు కం… Read More
Padora Papers: మనోళ్లు చాలామందే ఉన్నారుగా: 300 ప్లస్.. రాజకీయ నాయకులు సైతంన్యూఢిల్లీ: ఇది వరకు ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పనామా డాక్యుమెంట్స్. రాజకీయంగా కూడా పెను దుమారానికి దారి తీసింది ఈ ఘటన. అలాంటిదే మర… Read More
0 comments:
Post a Comment