Tuesday, March 10, 2020

రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకం: కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లు, ఇతర ఆస్తుల అమ్మకంపై ఈ కమిటీ విధివిధానాలను ఖరారు చేయనుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TRPHQC

Related Posts:

0 comments:

Post a Comment